మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

దాతృత్వం చాటుకున్న ఎస్సై

మంగపేట నేటి ధాత్రి

మంగపేట మండలంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారులు ,ప్రజాప్రతినిధులు,నాయకులు, విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంగపేట ఎస్సై గోదారి రవికుమార్ మంగపేట మండలం లోని కస్తురిబాయి మహిళా వృద్ధాశ్రమం లోని వృద్దులకు 50 కేజీ ల బియ్యం మరియూ నిత్యావసర, వస్తువులు విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *