పోత్కపల్లి ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి

ఓదెల మండలంలోని పోత్కపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఇరుకుల్ల వీరేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలుపుతూ ముందు సాగుతున్న జర్నలిస్టులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగ విలువలను కాపాడుతూ మన కలం ఉందని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *