ఘనంగా 22వ డివిజన్ లో గణతంత్ర వేడుకలు

నేటి ధాత్రి :- వరంగల్
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 22వ డివిజన్ పోచం మైదాన్ లో 75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 22 వ డివిజన్ కార్పొరేటర్ బసవరాజ్ కుమార్ జెండా ఆవిష్కరణ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *