భద్రాచల రామయ్య
కోటి గోటి తలబ్రాల శోభయాత్ర
గణపురం నేటి ధాత్రి
గణపురంమండలంలోని ధర్మారావుపేట గ్రామంలో శ్రీ రామదాసు సేవ సమితి రామదాసు భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ భద్రాచల సీతారాములా కల్యాణం కోటి గోటి తలంబ్రాల శోభయాత్ర అంగరంగ వైభావంగా శోభయమానంగా సాగిందని రామదాసు సేవ సమితి ఉమ్మడి జిల్లా బాద్యులు ఆకుల సుభాష్ ముదిరాజ్ మాట్లాడుతూ అధికారులు అనధికారులు పాలక వర్గ సభ్యులు ఆలయ కమిటీ గ్రామ పెద్దలు మహిళల మధ్యలో కన్నుల పండుగగా జరగడం మహిలల కోలాటల సందడితో రామ నామ స్మరణతో గ్రామ పుర విధులలో కుటుంబ సమేతంగా శోభయాత్ర వాహనానికి ఎదురువచ్చి మంగళ హరతులతో నీళ్లు ఆరగిస్తూ పూలు పండ్లతో స్వాగతం పలకడం భక్తి పారవశ్యంతో భక్తులు మొక్కలు చెల్లించడం జరిగిందని గత కొన్ని సంవత్సరాలనుండి ఈ గోటి తలంబ్రాల కార్యక్రమం జరుగుతుందని వారన్నారు భూపాలపల్లి జిల్లా తో పాటు హన్మకొండ ములుగు జిల్లా లో ఈ గోటి తలంబ్రాల కార్యక్రమం నిర్వహించడం ఆ సీతారాములా ఆశీస్సులతో నిర్వీరంగా సాగడం పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూజారి రాజేందర్ ఆలయ కమిటీ అధ్యక్షులు బాపని సాంబయ్య సేవ సమితి అధ్యక్షులు బెనికి రాజేందర్ భజన మండలి అధ్యక్షులు ఆకుల దామోదర్ ఉపాధ్యక్షులు దూలం శంకర్ పనికేలా శివకృష్ణ వార్డు సభ్యులు ఆరెందల లలిత శంకరయ్య గంపల కల్పన కుమార్ మహిళా సమితి అధ్యక్షులు పనికేల వసంత ఉపాధ్యక్షులు స్వర్ణలత మంతుర్తి భద్రయ్య ఆకుల రాజు తెలు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు
