కనక దుర్గమ్మ ఆలయంలో ఘనంగా అన్న ప్రసాద వితరణ

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని కనకదుర్గమ్మ,మధన పోచమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.శుక్రవారం రెండవ రోజు అమ్మవారు గాయత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు,ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!