ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

Students and Teachers Students and Teachers

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

శాయంపేట నేటిధాత్రి;

 

 

హనుమకొండ జిల్లా శాయం పేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల 2001-2002 సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఆదివారం రోజు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకు న్నారు పదవ తరగతి పూర్తి చేసి 23 సంవ త్సరాలు గడిచిపోయిన సంద ర్భంగా అప్పటి గురువులు కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను పంచు కున్నారు.

తమతో పాటు పదవ తరగతి వరకు చదువు కున్న అమరులైన విద్యార్థుల ను ఉపాధ్యాయులను చిత్రప టాలకు పూలమాలవేసి నివా ళులర్పించడం జరిగింది.

ఉపాధ్యాయులు మాట్లాడు తూ గట్లకానీపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగి నది చారిత్రాత్మక మైన రోజులు కొనియాడారు.

ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయుల బృందం మల్లారెడ్డి, సలేంద్ర,సాయన్న, సాంబయ్య, ధర్మారావు, షేక్ హాజీ నూరాని, రాజయ్య, శారద, కుమార స్వామి, ప్రస్తుత హెచ్ఎం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అలాగే విద్యార్థినీ విద్యార్థులు కార్యవర్గ సభ్యు లుగా నియమితులైన వారు బొమ్మకంటి కుమార్, కోరే మహేందర్, సముద్రాల లింగ మూర్తి, బొమ్మకంటి నరేష్, అందే మల్లికార్జున్, విన్నపరెడ్డి రాజేష్ రెడ్డి, ముస్కు రాజేం దర్, దాసి సతీష్, ప్రవీణ్ , కార్తీక్, రాజు, సురేష్, అశోక్ మహిళలు కార్యవర్గ సభ్యులు చేన్నబోయిన సరిత, గడ్డం శ్రీదేవి, జున్నుతుల మౌనిక, వేముల శైలజ, గౌతమి, కవిత, సుజాత, రాధిక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!