శ్రీ దుద్దిల్ల శ్రీ పాదారావు జయంతి పురస్కరించుకుని గ్రామపంచాయతీ సిబ్బందిని సన్మానించారు

తంగళ్ళపల్లి నేటి దాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామపంచాయతీ సిబ్బందిని సిబ్బందిని జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం మధుకర్ రచన సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎండి సలీం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ మాజీ సభ్యులు గోరెంట్ల రాజమల్లు మాధవి గాలి వీరేశం అంబదాస్ అంబటి ఆంజనేయులు దిద్ది శ్రీనివాస్ బల్ల లక్ష్మీపతి ఇసుక గురునాథ్ రాజు సామల లక్ష్మీనారాయణ వెళ్లి కనకయ్య అడిగొప్పుల శంకర్ రాజు గ్రామ మహిళలు అడిగొప్పుల యమున జంగంపల్లి భాగ్యలక్ష్మి షేక్ రజాన్ రాజమణి శారద లక్ష్మీ కొండి లక్ష్మీ గ్రామ యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *