ఎండపల్లి నేటి ధాత్రి
ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చలివేంద్రం ప్రారంభించారు,ఎండపల్లి, మండలం కొత్తపేట గ్రామం వద్ద జేఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ,జిరెడ్డి మహేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంధ్రాన్ని శనివారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.