ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో పానుగంటి లక్ష్మి బీమయ్య గార్ల కుమారుడు మధుకర్, జాహ్నవి ల వివాహానికి అదే గ్రామానికి చెందిన పన్నాల భాగ్య చంద్రయ్య గార్ల కూతురు స్రవంతి ,నవీన్ గార్ల వివాహానికి ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ హాజరై నూతన వధూవరులకు ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో ,పీసీసీ కార్యవర్గ సభ్యులు ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలెందర్ రెడ్డి, పూదరి రమేష్,ఎండపల్లి మండల సోషియల్ మీడియా ఇన్చార్జి వ్యాల్ల అనిల్ రెడ్డి, గడ్డం లింగారెడ్డి,లక్కాకుల భూమయ్య,బైరం రామయ్య, గంట రాజీ రెడ్డి,వ్యాళ్ళ రవీందర్ రెడ్డి,అరుగుల రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.