జమ్మికుంట,: నేటిదాత్రి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17నప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ గట్ల రమేష్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ వరగంటి రవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.