
Shakambari Alankaram at Pothkapalli Temple
శాకాంబరీ అలంకారం లో భవాని మాత
ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:
పోత్కపల్లి శ్రీ భవాని సమేత మహలింగేశ్వర స్వామి ఆలయంలో తాడూరి శ్రీదేవి – భానుప్రకాష్ రావు దంపతుల ఆద్వర్యంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని శ్రీ భవాని మాత కు వివిధ రకాల కూరగాయలతో శాకంబరిదేవి అలంకరణ చేయడం జరిగినది. ఈ కార్య్రమంలో సుమారు వంద కు పైగా మహిళల భక్తులు పాల్గొని శాకాంబరీ అలంకరణ లో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.