
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీకి చెందిన ఫాతిమా అనారోగ్యంతో మృతి చెందడతో వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం అందజేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీకి చెందిన ఎండి అతిమ్ వాళ్ళ అమ్మ ఫాతిమా కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 50 వేలు బియ్యం అందజేయడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో శ్యామ్ కిరణ్ ప్రశాంత్ వేణు సాయి రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు యువత పాల్గొన్నారు అని ఈ సందర్భంగా తెలియజేశారు