ఒడిదల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా గట్టు రాజు గౌడ్.
చిట్యాల నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామంలో* రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్* భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాశ్ రెడ్డి* ఆదేశం మేరకు ఒడితల కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఒడితల ఇంచార్జ్ లు చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్, గజ్జి రవి ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
గ్రామ కమిటీ అధ్యక్షులుగా : గట్టు రాజు గౌడ్*
ఉపాధ్యక్షులుగా : జంజర్ల మారయ్య , పరకాల కృష్ణమూర్తి*
వర్కింగ్ ప్రెసిడెంట్ :పసునూటి రాజేందర్*
ప్రధాన కార్యదర్శిగా : నలభీమా ప్రభాకర్*
కోశాధికారిగా : ఎండీ అంకుషావలికార్యవర్గ సభ్యులు గా1 ఎండి యాకుబ్ పాషా*
2. పొడిశెట్టి మొండయ్య*
3. సట్ల కుమార్*
4. తెలకుంట్ల సమ్మయ్య*
5. దేవరకొండ రాజబాబు*
6. వల్లకొండ రాంరెడ్డి*
7. కంపెల్లి రాజు*
8.మాచరగణపతిఅనంతరంచిట్యాల మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ మాట్లాడుతూకార్యకర్తలే పునాదిరాళ్లని సంస్థగతంగా పార్టీని కాపాడి నిస్వార్ధంగా పార్టీ కొరకు ఎంతో కష్టపడి ప్రజా ప్రతినిధులను గెలిపించుటలో ముఖ్య భూమిక పోషిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు తీసుకువెళ్లి పార్టీ పటిష్టతను పెంపొందించి ఔనత్యాన్ని కాపాడుతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలోబండి భగవాన్, ఎర్రబెల్లి భద్రయ్య, పట్టేమ్ శంకర్, ఒడిటెల గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు* పాల్గొన్నారు.