పదవి బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఆఫీసర్ గణపతి

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన జిల్లా పరిషత్ స్పెషల్ ఆఫీసర్ గణపతి గురువారం రోజు పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గణపతి మాట్లాడుతూ అన్ని వేళల్లో ప్రజల పక్షాన ఉంటూ న్యాయపరమైనటువంటి సేవలు అందించడానికి తన సాయ శక్తుల కృషి చేస్తానని తెలియజేశారు. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని వీలైనంత త్వరలో పరిష్కారాన్ని చూపిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!