లక్షెటిపేట్ (మంచిర్యాల)నేటిధాత్రి;
మండలంలోని జేండావేంకటపూర్ గ్రామంలో బుధవారం రోజున ఏం జి ఎన్ ఆర్ ఈజియస్ నుండి ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంజూరు చేయించిన సిసి రోడ్డు నిర్మాణ పనులను ఐదు లక్షల ఇరువై అయిదు వేలతో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం యంపి పి అన్నం మంగ-చిన్నాన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, పంచాయతీ రాజ్ ఏఈ విక్రమ్ రెడ్డి,గ్రామ కార్యదర్శి పి.నరేందర్, గ్రామ అధ్యక్షుడు చిన్నయ్య, వేల్తపు భారతి, రామ్,సత్తయ్య,అత్తే రాజయ్య, తిరుపతి,పెట్టం రామన్న, మల్లేష్,రామయ్య,కోన వేంకటేష్, తోంగల రాజన్న, బొజ్జు పటేల్ తదితరులు పాల్గొన్నారు.