మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు.
మరిపెడ నేటి ధాత్రి.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ప్రతి మున్సిపాలిటీ మంత్రి కేటీఆర్ 20 కోట్ల రూపాయలు ఇవ్వడంతో సోమవారం ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న సందర్భంగా ముందస్తుగా ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో 1 వార్డు నుండి 15 వ వార్డులలో సీసీ రోడ్లు డ్రైనేజీ పలు అభివృద్ధి పనులకోసం శంకుస్థాపనలు చేసిన మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు వెంట
మరిపెడ మున్సిపాలిటీ చైర్మన్ సింధూర, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి,పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వరరావు,జడ్పిటిసి శారద రవీందర్ నాయక్,మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్ రామ్ లాల్, గంధసిరి అంబరీష ,
మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు,పార్టీ సెల్, ఎస్సీ సెల్, బిసి సెల్,మైనార్టీ సెల్ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.