*మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి*
నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
నాగారం మున్సిపాలిటీ 9వ వార్డు ఎస్వి నగర్ కాలనీ రోడ్ నెంబర్ : 3 లో స్థానిక కౌన్సిలర్ కోమీరెల్లి అనిత సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 28 లక్షల మున్సిపల్ జనరల్ నిధులతో నిర్మిస్తున్న నూతన సి సి రోడ్ పనులను నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీ పరిదిలోని అన్ని కాలనీలలో దశలవారీగా అభివృద్ధి పనులు చేస్తున్నాము అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ మోకు రేణుక జగన్ మోహన్ రెడ్డి,పైళ్ల మల్లా రెడ్డి,కొత్త గోపాల్ రెడ్డి,మామిడి నవీన్ రెడ్డి,సారా బాల్ రాజ్,పంజలా నర్సింహా గౌడ్,బీమా నాయక్,కిషన్ నాయక్,కొత్తూరు జగదీష్,రాజేష్,చిట్టీ బాబూ,రామకృష్ణ రెడ్డి,వెంకట్ చారీ,శ్రీను గౌడ్,నర్సింగ్ రావు,భాస్కర్,శివ,వెంకటేష్ ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు