వివాహా వేడుకల్లో పాల్గొన్న టీఎస్ఎస్సీసీడీసీ మాజీ చెర్మెన్ వై.నరోత్తం
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని పి.వి.ఆర్. గార్డెన్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన చిన్న హైదరాబాద్ గ్రామం పి. లక్ష్మణ్ కుమారుని వివాహా వేడుకల్లో, హోతి. కె. గదక్ తాండలో జరిగిన కిషన్ చౌహాన్ కుమార్తె వివాహా వేడుకల్లో టీఎస్ఎస్సీసీడీసీ మాజీ చెర్మెన్ వై. నరోత్తం పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ వివాహా వేడుకల్లో మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.