Ex-SC Corporation Chairman Participates in New Clothes Ceremony
నూతన వస్త్రాధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం ఖాసింపుర్ గ్రామంలో జరిగిన జి.రాజు కుమార్తె, కుమారుల నూతన వస్త్రాధారణ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు విజేందర్ రెడ్డి,ఎన్. మల్లేశం,యస్. గోపాల్, చెంగల్ జైపాల్, బి.రాజు,జే.ప్రసాద్,గోపాల్,తుకారాం,మేఘనాథ్,తదితరులు పాల్గొన్నారు.
