
నూతన ఎస్ఐ ను మర్యాదగాపూర్వకంగా కలిసి మాజీ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలం హద్నూర్ ఎస్సైగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన దోమ సుజిత్ గారికి మర్యాదగాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు రత్నాపూర్ మాజీ సర్పంచ్ రవి కుమార్ మల్గి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి రత్నాపూర్ మాజీ వార్డ్ సభ్యులు జార్జ్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ రాజు శివకుమార్ మల్లప్ప యువజన నాయకులు మాణిక్ తదితరులు పాల్గొన్నారు.