Former Sarpanch Jagadishwar Attends Ayyappa Puja
అయ్యప్ప పూజలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలంలోని శ్రీ అయ్యప్ప స్వామి.. శుక్రవారం మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఝరాసంగం మాజీ తాజా సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ తన దంపతులతో హాజరయ్యారు. అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని ఏర్పరుచుకోవాలన్నారు. భక్తితో ముక్తి లభిస్తుందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో. పెద్ద స్వామి సంఘటన
పప్ప స్వామి జగదీశ్వర్ స్వామి నరేష్ స్వామి రెడ్డి స్వామి తదితరులు పాల్గొన్నారు,
