మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జయంతి వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి గ్రామంలో మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *