Former MP Greets Kashi Pilgrims
వనపర్తి ఆర్యవైశ్యలు కాశీ యాత్ర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ రావుల బీ ఆర్ ఎస్ నేతలు
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి ఆర్యవైశ్య లు బాలకృష గంధం రాజు, పూర్ణ బ్రదర్స్ కాశి యత్ర కు వెళుతూన్న హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో కాశీ యాత్ర కు వెళ్ళే వారికి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి శా లు వతో సన్మానించారు
కొత్తకోట మండలం, కానాయపల్లి
మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్, నిర్విన్ మాజీ సర్పంచ్ బంటు రాములు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరోత్తమ రెడ్డి తదితరులు సన్మానించ చి న రిలో ఉన్నారు.కాశీ యాత్రకు వెళ్ళే భక్తులకు మాజీ ఎంపీ రావుల శుభాకాంక్షలు తెలిపారు
