నా పాక ఆలయాన్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి దాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్ పాక గ్రామం శ్రీ సర్వతోభద్ర నాపాక లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు వారి వెంట మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షులు అల్లం రవీందర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు కట్టెకొల్ల రాజు నాయకులు బిరవోలు రాంరెడ్డి తొట్ల ఐలయ్య నందికొండ రాఘవరెడ్డి కసుపద సమ్మయ్య నక్క రాజు నుక రాజు మండ గోపి ఎల్లవెన ప్రభాకర్ పాకాల రమేష్ దొంతుల రాజేందర్ గుండు నగేష్ కైరిక రాజు కర్ణాజి చందు చిన్నాల వెంకన్న ఏలేటి రాజు తాటి పెళ్లి శ్రీను ట్రిమ్స్ తిరుపతి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!