జెట్టి మహేందర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండలం,ఆశిరెడ్డిపల్లి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జెట్టి మహేందర్ తండ్రి కీ.శే.జెట్టి రాజయ్య మరణించగా చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియచేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సట్ల రవి గౌడ్, మాజీ ఎంపీపీ రెడ్డి మల్లా రెడ్డి,ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, మాజీ సర్పంచ్ లు ఉద్దామరి మహేష్, నల్లబెల్లి రవీందర్, పున్నం చంద్రయ్య, మాజీ కో ఆప్షన్ సభ్యులు అబ్జల్, మాజీ ఎఎంసి డైరెక్టర్ మారం లింగారెడ్డి,మాజీ ఉప సర్పంచ్ చలుకాని శంకర్,సీనియర్ నాయకులు జంగపల్లి సారయ్య,నేరెళ్ల రామకృష్ణ,జెట్టి మధునయ్య, జెట్టి శ్రీను, ప్రభాకర్ రావు ఎలుకటి రాజయ్య యూత్ నాయకులు అక్రమ్, సోషల్ మీడియా కన్వీనర్ దేవేందర్ పటేల్, మేడిపల్లి రవి, సోల్లెటి నరేష్, మద్యల సిద్దూ,జెట్టి రఘు,గువ్వాడ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!