బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
తాండూర్,మంచిర్యాల: నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు షాద్ బాబా సతీమణి అకాల మరణం చెందారని,విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శనివారం వారి నివాసానికి వచ్చి కుటుంబానికి మనో ధైర్యాన్ని చేకూర్చి ప్రగడ సానుభూతి తెలిపారు.
