బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింల కు శుభాకాంక్షలు తెలి పి న మాజీమంత్రి నిరంజన్

వనపర్తి నేటిధాత్రి
బక్రీద్ పండుగ రోజున ముస్లిం ల కు నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగానికి,కరుణకు,భక్తికి,విశ్వాసానికి ప్రతీక అని అన్నారు మహ్మద్ ప్రవక్త త్యాగాన్ని స్మరించుకుంటూ త్యాగం,కరుణ ఐక్యత అలవర్చుకోవాలని కోరారు ముస్లింల కు శుభాకాంక్షలు తెలి పి న వారి లో మున్సిపల్ మాజీ చైర్మన్ గట్టు యాదవ్, వాకిటి.శ్రీధర్, పలస రమేష్ గౌడ్, మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి, జాత్రు నాయక్, వేణుగోపాల్,సర్యావంశం.గిరి, నీలస్వామి, యుగంధర్ రెడ్డి,చిట్యాల.రాము,తోట.శ్రీను ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!