మండలంలో పలు గ్రామాలను సందర్శించిన మాజీ మంత్రి కేటీ రామారావు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాలలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు పలు గ్రామాలలో సందర్శించారు ఈ సందర్భంగా గత కొన్ని రోజుల క్రితం తాడూరు గ్రామంలోగౌడ కులానికి చెందిన తాటి వనం చెట్లు దగ్ధమవడంతో వాటిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలిపోయిన వనానికి తక్షణమే ప్రభుత్వం స్పందించి వారికి తగిన ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వివాహ వేడుకలకు హాజరై వధి వరులను ఆశీర్వదించారు తరువాత గోపాల్ రావు పల్లిలో జరిగే ఎల్లమ్మ సిద్ధోగానికి హాజరైనారుకేటీఆర్ వెంట ఎంపీపీ పడిగల మానస రాజు మండల అధ్యక్షులు గజ బీంకర్ రాజన్నపాక్స్ వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి పార్టీ నాయకులుకార్యకర్తలు గౌడ సంఘం నాయకులు బాధితులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *