
"Tributes Paid to Senior Journalist"
నివాళులు అర్పించిన మాజీ చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అయుబ్ రిపోర్టర్ తమ్ముడు అహ్మద్ మృతి చెందడం బాధాకరమని వారి మృతి కుటుంబానికి తీరనిలోటని టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ అన్నారు వారి భౌతిక కాయం సందర్శించి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.