జెరూసలేం తీర్థయాత్రకీ వెళుతున్న మాజీ ఏ.జి.పి నాథానేయల్ గారిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు
◆ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి స్వగృహంలో గురువారం రోజున పవిత్ర జెరూసలేం తీర్థయాత్రకీ వెళుతున్న శుభ సందర్భంగా మాజీ ఏ.జి.పి నాథానేయల్ గారిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి,ఆశ్విన్ పాటిల్,అక్షయ్ జాడే,పెంటారెడ్డి,బి.మల్లీకార్జున్,నర్సింహా యాదవ్,రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.