సీనియర్ జర్నలిస్టుకు సమ్మయ్యకు డాక్టర్ ప్రధానం

భూపాలపల్లి నేటిధాత్రి

అవార్డుప్రధానంచేసిన ఏషియన్ ఇంటర్నేషనల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తిఅకాడమీ న్యూఢిల్లీ,చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్

సీనియర్ జర్నలిస్ట్ ,రచయిత తాళ్లపల్లివెంకటసమ్మయ్య గౌడు రాజధానిలోనిసిటీ కల్చర్ సెంటర్ వేదికపైశనివారం అరుదైనగౌరవడాక్టర్ పురస్కారాన్నిఅందజేయడం జరిగింది.ఏషియన్ వేదికకల్చరల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి(న్యూఢిల్లీ)ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఆకు రమేష్ చేతులమీదుగా ఆయనఈపురస్కారాన్ని అందుకున్నారు. ముషీరాబాద్(హైదరాబాద్) సిటీకల్చరల్ వేదికపైఈ అవార్డునుఆయనకుడాక్టర్ ఆకులరమేష్ అందజేశారు.జయశంకర్ భూపాలపల్లిజిల్లామండల కేంద్రమైనగణపురంకుచెందిన ఆసీనియర్ జర్నలిస్టుగత మూడుదశాబ్దాలకుమించి వివిధపత్రికలకుఅంకితభావం నిస్వార్థంతో సేవలందించారు.సమాజ చైతన్యానికి,మానవతాస్ఫూర్తి కిజనశ్రేయస్సు కోసంసంచలనాత్మకకథనాలతోఆయనతనవంతుగా కలిగించినచైతన్యానికి, రగిలించినస్ఫూర్తితో విశేషకృషిచేశాడన్నారు. సీనియర్ జర్నలిస్టుగా ఇంతకాలంతనుచేసినసేవలకు స్పందించితమసంస్థఈ సత్కారంచేసిoదన్నారు.
ఇది ఒకపాత్రికేయుడిగాఆయనకు దక్కినఅరుదైనగౌరవన్నారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!