నిరోషా కుటుంబానికి ఆర్థిక సహాయం..

Financial help to Nirosha's family..

నిరోషా కుటుంబానికి ఆర్థిక సహాయం

కల్వకుర్తి /నేటి దాత్రి

నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం రేవల్లి గ్రామానికి చెందిన నిరోషా వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న జకినాలపల్లి మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి నిరోషా ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు సోమవారం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, జంగయ్య, బలరాం, బాల నాగయ్య, శివుడు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!