యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి
అడ్డగూడూరు మండల పరిధిలోని రాపాక(డి) గ్రామంలో ఇటీవల గొలుసుల యాదగిరి యాదవ్ మరణించారు వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు ఇటికాల చిరంజీవి గారి సహకారంతో బాధిత కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు చిప్పలపల్లి పరశురాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగాల సుధాకర్ రెడ్డి, బొనుగా వెంకటరెడ్డి గొలుసుల గురుమూర్తి, ముక్కముల నర్సయ్య, చిప్పలపల్లి యాదగిరి, ముక్కామల బిక్షం, సూరారం గోపాల్ స్వామి, చిప్పలపల్లి వెంకన్న, యూత్ నాయకులు బండారు ఉపేందర్, గొలుసుల వెంకన్న, ముక్కామల యాదగిరి, చిప్పలపల్లి మహేష్, సూరారం సతీష్ తదితరులు పాల్గొన్నారు