టీ కొట్టు రాజేందర్ కుటుంబానికి ఆర్థిక సహాయం….

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)

మండల కేంద్రానికి చెందిన గాజుల రాజేందర్(టీ కొట్టు)అనారోగ్యంతో ఇటీవల మరణించారు.ఆర్థికంగా వెనుకబడిన రాజేందర్ కుటుంబానికి నిలువ నీడ లేకపోవడం,కుటుంబము పెద్ద దిక్కును కోల్పోవడం తో కమలాపూర్ ఆక్స్ ఫర్డ్ పాఠశాల 1998-1999 పదవ తరగతి విద్యార్థులు సుకినే చందర్,కుడికాల వెంకటేశ్వర్లు,పులికంటి రాజేందర్,రమేష్,మామిదాల సురేష్,కిన్నెర రమేష్ మృతుని కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *