చిట్యాల, నేటిధాత్రి:
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా
చిట్యాల మండల కేంద్రంలోని రామ్ నగర్ కు చెందిన చిన్న నాటి స్నేహితుడు,క్లాస్మేట్ కుమ్మరి. జితేందర్ యొక్క నాన్న కుమ్మరి.నరసింహ రాములు ఇటీవలె మృతి చెందగా (9500)ఆర్థిక సహాయం చేసి మేము ఉన్నాము అని భరోసా ఇచ్చినా పదవ తరగతి(2006-07) స్నేహితులు బండి.రాజు,శ్రీపతి రాజు, గురుకుంట్ల కిరణ్, నేపాలీ రాకేష్ ,జెట్టి రాము, చిలుమూల రవికుమార్ (డాక్టర్),దాసరపు.సురేష్,నోముల వేణు, బండి సురేష్, బుర్ర అనీల్, పుదరి మహేందర్, షఫీ, మొగుళ్ల రాజుకుమార్,గాజే సురేష్, ప్రభు,శ్రీపతి.రఘుపతి,ముస్కె చిరంజీవి ,మర్రినరేష్ కాల్వచెర్ల.కిషోర్, బోయిని కిరణ్.