ఆర్థిక సాయం అందజేత.!

Financial aid provider Financial aid provider

ఆర్థిక సాయం అందజేత

నిజాంపేట, నేటి దాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలో మహమ్మద్ హిమాం మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న మెదక్ అసెంబ్లీ ఇన్చార్జ్ కాంటారెడ్డి తిరుపతిరెడ్డి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో నగేష్ యాదవ్ ,దుర్గయ్య శీను, లింగం ,సిద్ధరాములు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!