రైతు పొలం బాట కార్యక్రమం..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి. మండలం. గండి లచ్చపేట.గ్రామంలో cess చైర్మన్ .చిక్కల రామారావు చేతుల మీదుగా రైతు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యుత్ నివారణలో భాగంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తూ. సెస్ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని విద్యుత్ అందించడంలో తీసుకోవలసిన చర్యల జాగ్రత్తల గురించి చెప్పడం జరిగిందని సెస్ సిబ్బంది ద్వారానే రైతులు విద్యుత్ మరమ్మతులు చేయించుకోవాలని. వేరే ఇతర వ్యక్తులతో .ట్రాన్స్ఫారంపై కానీ పోల్స్ పై కానీ ఎవరు మరమ్మత్తులు చేయకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలకు గురి కావద్దని విద్యుత్ పై అవగాహన చేస్తూ ప్రజలందరూ విద్యుత్తు వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. సెస్. చైర్మన్. చిక్కాల రామారావు. గండిలచ్చపేట గ్రామ సర్పంచ్ జంగిటి అంజయ్య.ADE. గోపీనాథ్. AE. మధుకర్. విద్యుత్ సిబ్బంది రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
