
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:-
ఓదెల మండల కేంద్రానికి చెందిన బూర సదానంద ఇటీవల మృతి చెందగా, సదాశయ ఫౌండేషన్, ఆధ్వర్యంలో ఆతనినేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి స్వగృహంలో సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర, అవయవ, శరీర దానంపై మేర్గు. భీష్మాచారి అవగాహన కల్పించారు. నేత్రదాత తల్లి మధురమ్మ కూతుళ్లు ఆమిదాల రమేష్ రాజేశ్వరి, కి,శే,సింగని లక్ష్మీరాజం-కళావతి, కుడికాల.కుమార్- స్వరూప. మనుమలు ఆమిదాల కిషన్ సింగనీ సాయికిరణ్ .శివ మరియు,మనమరాడ్లు లను అభినందించి, (భారత్ గ్యాస్) సత్యనారాయణ చేతుల మీదుగా అభినందన పత్రాన్ని అందజేశారు. గ్రామస్తులు కుల బంధువులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు . సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గౌరవ సలహాదారు నూకా రమేష్. కె.ఎస్.వాసు. ప్రధాన కార్యదర్శిలింగమూర్తి మండలఇంచార్జ్ క్యాతం.మల్లేశం మెరుగు సారంగం,బైరి వినోద్,మల్లేశం,సదానందం,తదితరులు అభినందించారు.