ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

వేములవాడ రూరల్ నేటి ధాత్రి

వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో శుక్రవారం ఎక్సైజ్ శాఖ మరియు ఎదురుగట్ల గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కల్లు మండవ సమీపంలో ఈత మోక్కలను నాటారు ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ వన మహోత్సవం లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని ఈత మోక్కల యొక్క ప్రాముఖ్యత గురించి ఎక్సైజ్ శాఖ అధికారులు గౌడ కులస్తులకు వివరించారు ఇట్టి కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు గౌడ కులస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!