జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి చంద్రశేఖర్
భూపాలపల్లి నేటిధాత్రి
విద్యార్థుల జీవితంలో పరీక్షలు అనేవి చాలా కీలకమని విద్యార్థుల్లో ఉన్న అంతర్గత సామర్ధ్యాలను బహిర్గతం చేసేవే పరీక్షలని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఓం టేరు చంద్రశేఖర్ అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లొ 24004 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాసినారు. పరీక్షలు 22 ఏప్రిల్ నందు ముగిసే సందర్భంలో 23వ తేదీన అన్ని పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగులు ఏర్పాటు చేసి ఫలితాలను ప్రకటించాలని వారు తెలిపారు అదేవిధంగా ఫలితాలను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తెలిసే విధంగా రికార్డ్స్ నందు సంతకాలను తీసుకోవాలని కూడా ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశారు. రేగొండ మండలంలో ప్రైవేటు పాఠశాలను జిల్లా పరిషత్ హై స్కూల్ రేగొండ. చిట్యాల మండలం నందు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులందరూ వేసవి సెలవుచల్లగారిగె. జూకల్ ఉన్నత పాఠశాలలను వారు సందర్శించి ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేసినారు.