నూతన గ్రామపంచాయతీ భవనం ఏర్పాటు చేయండి
ప్రభుత్వమే నిర్మించాలి
నేటిధాత్రి
గ్రామపంచాయతీ కార్యాల యంలో గదులు లేక ఆరు బయటనే సమావేశాలు, వస్తువులను భద్రపరచడం, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం సాధ్యం కావట్లేదు ఇలాంటి సమస్యలు ఎదురవు తున్నాయి.మండల మేజర్ గ్రామపంచాయతీ కాబట్టి నూతన భవనాన్ని ప్రత్యేక హంగులతో ప్రభుత్వం భవన నిర్మాణం చేపట్టాలి.నూతన భవన నిర్మాణం పూర్తి చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతుంది కాబట్టి భవన నిర్మాణ పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు