ఫాజల్ నగర్ చెరువులోకి ఎల్లంపల్లి నీరు విడుదల, గంగమ్మ తల్లి కి పూజలు

వేములవాడ, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రురల్ మండలం ఫాజుల్ నగర్ చెరువు లోకి ఎల్లంపల్లి నీరు విడుదల చేశారు ఈ సందర్బముగా గంగమ్మ తల్లి కి కొబ్బరి కాయ కొట్టి పూజలు చేశారు ఈ కార్యక్రమం లో వేములవాడ రూరల్ మండల అద్యక్షులు వకుళబారణం శ్రీనివాస్, మాజీ (ఎంపీపీ) ఎంపీటీసి రంగు వెంకటేష్ గౌడ్, నూకలమర్రి యంపీటీసీ బొడ్డు రాములు శంకరమ్మ, బిసి సెల్ అద్యక్షులు వంగపెల్లి మల్లేశం,ఎసి సెల్ అద్యక్షులు రొండి రాజు, పాజుల్ నగర్ గ్రామ అద్యక్షులు కొండవేని తిరుపతి, వట్టెంల గ్రామ శాఖ అధ్యక్షులు గుడిసె శంకర్, తుర్కషి నగర్ గ్రామ అద్యక్షులు మోతి, వెంకటంపెల్లి మాజీ సర్పంచ్ బండ శ్రీనివాస్, చెక్కపెల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్
రెడ్డి,సంపత్ ,సురేష్ రేకబ్, తిరుపతి రెడ్డి, ఎం రెడ్డి కొండల్ రెడ్డి, శీలం లింగ రెడ్డి,సోషల్ మీడియా కన్వీనర్ గుడిసె రాజేంద్ర ప్రసాద్, పొన్నం సత్యం గౌడ్, గట్టు కాశీగౌడ్, గడ్డం శేకర్, ఎం రెడ్డి తిరుపతిరెడ్డి, రమణ రెడ్డి, ఉప్పరి పెద్దులు, కొట్టే గంగసాగర్, ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *