
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని పెరిక సంఘం అధ్యక్షునిగా చింతకుంట గంగాధర్ గారిని సంఘ సభ్యులు ఎన్నుకున్నారు
ఉపాధ్యక్షులుగా; చింతకుంట బాపయ్య,
ప్రధాన కార్యదర్శిగా: చింతకుంట సాగర్
కోశాధికారిగా: చింతకుంట రమేష్
కార్యదర్శులుగా: చింతకుంట శ్రీనివాస్, చింతకుంట రాజేశం
కార్యవర్గ సభ్యులుగా: చింతకుంట జనార్ధన్, చింతకుంట సత్తయ్య, చింతకుంట భూమయ్య ,చింతకుంట మల్లయ్య, చింతకుంట నాగరాజు, గారిని నియమించుకోవడం జరిగింది. సభ్యులందరూ సంగతోడ్పాటుకు కృషి చేస్తామని తెలపడం జరిగింది.