ఉద్యమకారుల గ్రామ కమిటీ ఎన్నిక. 

village committee. village committee.

ఉద్యమకారుల గ్రామ కమిటీ ఎన్నిక. 

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని మైలారం గ్రామ ఉద్యమకా రుల గ్రామ కమిటీని మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దుదిపాలజోగిరెడ్డి, ఉపాధ్య క్షుడు అరికిల్ల వీరయ్య, ప్రధానకార్యదర్శిలు గొర్రె కుమారస్వామి, దూదిపాల రాజిరెడ్డి, కోశాధికారి బొంతల నాగరాజు, కార్యవర్గ సభ్యులు దూదిపాల రాంరెడ్డి, సోంటెడ్డి శంకర్, బొంతల సాంబయ్య, ఆకారపు ఐలయ్య, బొంతల భిక్షపతి ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షుడు పల్లెబోయిన సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!