దుబ్బ పల్లి గ్రామంలో 127 బూత్ కమిటీ ఎన్నిక

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ గ్రామపంచాయతీ దుబ్బ పల్లి గ్రామంలో 127 బూత్ కమిటీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధులు ఎస్సీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ దుప్పటి భద్రయ్య, గణపురం మండలం మాజీ మండల అధ్యక్షులు జిట్టబోయిన సాంబయ్య మండల ఉపాధ్యక్షులు జెట్టి శివ, కుక్కముడి రమేష్, మిట్ట కుమార్,125బూత్ దూడపాక సతీష్ 121బూత్ ఇసంపెళ్లి భారతి సంపత్,123బూత్ అధ్యక్షులు రాణిమేక్కల సమ్మయ్య దుబ్బపల్లి గ్రామానికి చెందిన బోనగాని రాజశేఖర్ ఆధ్వర్యంలో 127 బూత్ గాజుల జెశ్వత్, రేగళ్ల సిద్ధూ నియమించడం జరిగింది అలాగే మంద మహేష్ మాదాస్ మొగిలి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలపడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!