రాజన్నను దర్శించుకున్న ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ డాక్టర్ జగదీష్ సోన్కర్ ఐఏఎస్

వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ డాక్టర్ జగదీష్ సోన్కర్ , అడిషనల్ కలెక్టర్ ఖిమ్యా నాయక్ ,రాజన్న సిరిసిల్ల దర్శించుకుని ప్రత్యేక పూజలు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి,తీర్థ ప్రసాదాలను అందజేశారు.వీరి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఆలయ పర్యవేక్షణకు తిరుపతిరావు ఇన్స్పెక్టర్ అశోక్ పోసాని రాజు మరియు వేములవాడ ఆర్డిఓ పి మధుసూదన్ ఎమ్మార్వో మహేష్ లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *