దేవాలయం అభివృద్ధి కొరకు కృషి.

Temple

దేవాలయం అభివృద్ధి కొరకు కృషి

మందమర్రి నీటి ధాత్రి

పట్టణంలోని మారుతి నగర్ అభయాంజనేయ స్వామి ఆలయ ఛైర్మెన్ శ్రీ బండి సదానందం యాదవ్ ఆదేశం మేరకు అలయకమిటి సభ్యులు మరియు వివిధ వార్డు లకు సంబంధించిన అభయ ఆంజనేయ స్వామి భక్తులకు తెలియజేయునది ఏమనగా.

తేదీ 6/4/2025 రోజున శ్రీరామ నవమి ఉన్నందున శ్రీరామ నవమి కార్యక్రమాన్ని జరుపుకోవడం తో పాటు ఆలయ కమిటీ ని సవరిస్తూ భవిష్యత్తు లో ఆలయాన్ని పెద్ద మొత్తము లో గుడి అభివృద్ధి మరియు ఇతర కొన్ని సమస్య లపై చర్చించుకునేందుకు ఎల్లుండి ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు గుడి ప్రాంగణంలోని ఛైర్మెన్ ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.

ఆలయ కమిటీ.
మందమర్రి అభయాంజనేయ స్వామి దేవాలయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!