ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు…
తంగళ్ళపల్లి నేటీ ధాత్రి…..
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇమ్మానుయేల్.చర్చిలో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోరలక్ష్మీరాజoహాజరైనారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం స్థానిక చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని క్రిస్మస్ వేడుకల్లో గ్రామంలోని సోదరీ సోదరీమణులు చుట్టుపక్కల గ్రామాల వారు హాజరై క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడం.తోపాటు ఆ ఏసుప్రభుఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ముందుగా వేదికను రంగురంగులఅలంకరణకుతొ తీర్చిదిద్ది ప్రార్థనలకు కీర్తనలతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ కేక్ కట్ చేస్తూ పిల్లలకు మిఠాయిలు పంచుతూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అనంతరం ప్రజలందరూ ప్రేమ సౌహార్ద్రంపరస్పర సహకారం మరింతగా బలపడాలని నాయకులు ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ప్రజల సమక్షంలో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో చర్చి పాస్టర్ జేమ్స్ రెడ్డి. తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోరలక్ష్మిరాజం. వార్డు మెంబర్లు ఆర్డిఓమైనారిటీ ఆఫీసర్ ప్రభుత్వ అధికారులు ఇతర పాస్టర్లు గ్రామస్తులు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని క్రిస్మస్.వేడుకలను ఘనంగా నిర్వహించారు
