డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 110 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు..
రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్)
నేడు రామాయంపేట పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది డాక్టర్ జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గంలో జన్మించి భారతదేశ ఉన్నతమైనటువంటి పార్లమెంట్ యొక్క స్థాయిలో అనేక పదవులను అధిరోహించి భారత దేశ ఉప ప్రధాని పదవిని కూడా ఆయన అనుభవించడం జరిగింది నాటి కాలంలో అంటరానితనం భయంకరంగా ఉన్నప్పటికీని అంతా ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు పార్లమెంటులో ఆయన గళం విప్పారు పోరాడినాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన మానవ అట్టడుగు వర్గాల హక్కుల కొరకు పోరాటం చేసి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని అంబేద్కర్ రైటర్ అయితే జగ్జీవన్ రామ్ ఫైటర్గా పోరాటం చేసిన మహనీయుడు ఆయన సేవలు మరువలేని కాబట్టి ఆయన చిరస్మరణీయులు ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఈ యొక్క కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా లైన్స్ క్లబ్ వారు కూడా పాల్గొనడం జరిగింది బీసీ సంఘం నాయకులు మెట్టు గంగారం బీసీ నాయకులు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ దళిత నాయకులు కరికివిద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాతూరి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లద్ద నర్సింలు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తుడుం పెంటయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్యాల కిషన్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అక్కిరి గారు రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు జేరిపోతుల అశోక్ గడ్డం సిద్ధరాములు ఎర్ర రాములు లైన్స్ క్లబ్ నాయకులు రాజశేఖర్ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ కైలాష్ గారు ఇంకా తదితరులు పాల్గొన్నారు