కారేపల్లి నేటి ధాత్రి
కారేపల్లి భీక్యతండా గ్రామంలో సింగరేణి ఎంపీటీసీ -2 జడల వసంత ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గం అభ్యర్థి భానోత్ మదన్ లాల్ విజయాన్ని ఆకాంక్షిస్తూ మరియు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రవేశపెట్టిన అబివృద్ధి పథకాలు మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తు విస్త్రుతంగ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భీక్య తండా గ్రామ శాఖ అధ్యక్షులు వాంకుడోత్ కరణ్ సింగ్ అప్పాయిగూడెం ఉపసర్పంచ్ భూక్యా రాజేష్ వాంకుడోత్ రమేష్ భూక్యా రాంకీ నాలి నాగరాజు డొంకెన రవీందర్ పాలిక సారయ్య ఆదేర్ల రామారావు తెలంగాణ ఉద్యమకారులు భూక్యా చందు నాయక్ తోటమల్ల సాయి కుమార్.జడల కళ్యాణ్.తదితరులు పాల్గోన్నారు.